Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ ఢీకొని మహిళ మృతి

Follow Udayam on Google
లారీ ఢీకొని మహిళ మృతి - Udayam
కురబలకోట మండలం అంగళ్లులో లారీ కారును ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన ఘటనలో అనంతపురానికి చెందిన జుబేదా (42) మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడినట్లు సమాచారం. పక్షవాతంతో బాధపడుతున్న భర్తకు మందు తీసుకురావడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...