Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాదాలపై మాట్లాడొద్దు: రేవంత్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 12:30 PM హైదరాబాద్General
వివాదాలపై మాట్లాడొద్దు: రేవంత్‌ - Udayam
పార్టీలో వివాదాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగా మాట్లాడొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించినట్లు సమాచారం. వాటిని అధిష్ఠానం చూసుకుంటుందని, నేతలు తమ నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని, అందరూ సిద్ధం కావాలని సూచించారు.

Comments

G
Loading comments...