వార్తలకు తిరిగి వెళ్లండి

ముసునూరులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులను సీఎం ఉపరాష్ట్రపతికి పరిచయం చేశారు.
త్వరలో దేశంలో తొలి నాన్-జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
Comments
Loading comments...

