Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీపీఎం నేత మృతిపై ఎమ్మల్యే సంతాపం

Follow Udayam on Google
Harika Aug 25, 2026 12:30 PM హైదరాబాద్General
సీపీఎం నేత మృతిపై ఎమ్మల్యే సంతాపం - Udayam
సీపీఎం సీనియర్‌ నేత సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై మల్లారెడ్డికి మంచి అవగాహన ఉన్న మేధావి అని పేర్కొన్నారు. మల్లారెడ్డి మరణం కమ్యూనిస్టు, రైతాంగ ఉద్యమాలకు తీరని లోటని కూనంనేని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన సూచనలు, సలహాలు ఎంతో ఉపయోగపడేవని గుర్తు చేసుకున్నారు.

Comments

G
Loading comments...