వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా ఫారాలకు యూనిట్ విద్యుత్ను రూ.1.50కే అందించే రాయితీని ప్రభుత్వం విస్తరించింది. అయితే 2027 మార్చిలోగా పవర్ ఫ్యాక్టర్ను 0.90 నుంచి 0.95 మధ్య ఉంచాలని, లేకపోతే సబ్సిడీ వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కొత్తగా సుమారు 6,500 నమోదిత ఫారాలకు రాయితీ వర్తిస్తుందని తెలిపింది. పవర్ ఫ్యాక్టర్ నిబంధనతో చిన్న, మధ్య తరహా రైతులు ప్రయోజనం కోల్పోయే ప్రమాదమని ఆక్వా రంగ నిపుణులు చెబుతున్నారు.
Comments
Loading comments...

