వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనుల భూ హక్కుల పరిరక్షణలో 1/70 చట్టానికి సవరణలు చేయకూడదని ఏపీ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. షెడ్యూల్డ్ ఏరియాలో అమలవుతున్న ఈ చట్టంపై సుప్రీంకోర్టులో గిరిజనులకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
1970కు ముందు భూములు పొందిన గిరిజనేతరులకు ప్రత్యామ్నాయంగా షెడ్యూల్డ్ ప్రాంతం వెలుపల భూములు ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

