వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు అవసరమైన అనుమతులు పొందారా? అనే ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.
ఎగ్జిబిషన్ నిర్వహణకు ఫైర్ సేఫ్టీ శాఖ నుంచి అనుమతి/ఎన్ఓసీ పొందారా? అలాగే మున్సిపల్ పోలీస్ శాఖ నుండి అనుమతులు తీసుకోలేదని తెలిసింది. స్థానికుల నాయకుల అండదండలతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంతో చర్చినియాంశమైంది.
Comments
Loading comments...

