Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంత్యక్రియలకు సీఐ ఆర్థిక సాయం

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 3:50 PM పార్వతీపురం మన్యంGeneral
అంత్యక్రియలకు సీఐ ఆర్థిక సాయం - Udayam
రాజాంలో భర్త మృతదేహం వద్ద రోదిస్తున్న పుణ్యవతికి సీఐ నవీన్‌కుమార్‌ రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. కుమ్మర వీధికి చెందిన వెంకటరావు(66) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. సంతానం లేకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో పుణ్యవతి అంత్యక్రియలు నిర్వహించలేకపోయారు. పరిస్థితిని గమనించిన సీఐ స్థానికులను మందలించి, అనంతరం అంత్యక్రియలు పూర్తిచేయించారు.

Comments

G
Loading comments...