Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం

Follow Udayam Digital on Google
శ్రీజ రెడ్డి Jul 29, 2026 5:07 PM అల్ ఇండియా జాతీయ
యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం - Udayam Digital
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన కేసుల్లో దోషులకు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. మరోవైపు వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

Comments

G
Loading comments...