Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా దాడుల్లో మరో ఏడుగురు మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 10:25 AM జాతీయంGeneral
రష్యా దాడుల్లో మరో ఏడుగురు మృతి - Udayam
ఉక్రెయిన్‌పై శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్‌ దాడుల్లో మరో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అంతకుముందు క్రీవ్యీ రిహ్‌లోని షాపింగ్‌ మాల్‌పై జరిగిన క్షిపణి దాడిలో 16 మంది మరణించగా, 130 మంది గాయపడ్డారు. మరో నలుగురి ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...