Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి జాతర లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Follow Udayam Digital on Google
Anjaiah kindoddy Jul 29, 2026 8:19 PM వికారాబాద్తెలంగాణ
అనంతగిరి జాతర లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ - Udayam Digital
పవిత్ర గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన 'చిన్న జాతర' (పెరుగు బసంతం) వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య,స్థానిక ప్రజాప్రతినిధులు

Comments

G
Loading comments...