వార్తలకు తిరిగి వెళ్లండి

పవిత్ర గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన 'చిన్న జాతర' (పెరుగు బసంతం) వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య,స్థానిక ప్రజాప్రతినిధులు
Comments
Loading comments...
