వార్తలకు తిరిగి వెళ్లండి

40 ఏళ్లపాటు సేవలందించి రిటైరైన హోంగార్డు కె. మురళీకృష్ణకు తోటి సిబ్బంది రూ.3.94 లక్షల ఆర్థిక సాయం అందించారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల హోంగార్డులు ఒక్కరోజు అలవెన్స్ పోగేసి సేకరించిన చెక్కును బుధవారం ఎస్పీ తుహిన్ సిన్హా ఆయనకు అందజేశారు.
తోటి ఉద్యోగికి సిబ్బంది అండగా నిలవడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Loading comments...

