Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర నిధులపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి హర్షం

Follow Udayam Digital on Google
హరిక శర్మ Aug 05, 2026 3:47 PM హైదరాబాద్తెలంగాణ
కేంద్ర నిధులపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి హర్షం - Udayam Digital
తెలంగాణ అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రూ.2,370 కోట్ల నిధులను ముందస్తుగా విడుదల చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్థిక పురోగతికి కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...