వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరు మండలం సిర్సావాడ గ్రామంలోని ఐదో వార్డులో అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులను సర్పంచ్ వాస శ్రీదేవి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం దృష్ట పారిశుద్ధ్య నివారణ పరిసరాల పరిశుభ్రత కోసం అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ జల్లిపరశురాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

