వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విపక్ష వార్డు కౌన్సిలర్లు కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఇప్పటివరకు సమావేశం నిర్వహించి 100రోజులు పూర్తి అయినా సమావేశం నిర్వహించలేదని,కాబట్టి పట్టణంలో జరగవలసిన అభివృద్ది పనులపై,ఆర్థిక వ్వవహారాలపై,ఖాతాల జమా-భిర్టుల వివరాలు కూడా తెలియకపోవడం పై ఎలాంటి చర్వలు జరగకపోవడం వలన పట్టణ అభివృద్ధి కొంటుపడిందని మండిపడ్డారు.
Comments
Loading comments...
