వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో అధికారిక ఇసుక రీచ్ల నుంచి అక్రమ రవాణా జరుగుతోందని, కొందరు జీపీఓలు అక్రమార్కులకు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ చేసిన వాహనాల పేరుతో అదనపు ట్రిప్పులు సాగుతున్నాయని పేర్కొన్నారు.
మహారాష్ట్రకు ఇసుక తరలిస్తున్నారని, ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

