వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా నాయకులను శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేయడాన్ని రాష్ట్ర హాస్టల్స్ కో-కన్వీనర్ గంగాప్రసాద్ ఖండించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థుల తరఫున పోరాడుతున్న నాయకులను అరెస్టులతో అడ్డుకోవడం సరికాదన్నారు. విద్యార్థుల హక్కుల కోసం ఏబీవీపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

