వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం వద్ద తాత్కాలిక వంతెన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
2024లోనూ వంతెన కొట్టుకుపోవడంతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. శాశ్వత బ్రిడ్జి నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.
Comments
Loading comments...

