వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’ ఆగస్టు 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ వేదిక అధికారికంగా ప్రకటించింది.
జూలై 10న విడుదలైన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, శివాజీ, సునీల్, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Comments
Loading comments...
