వార్తలకు తిరిగి వెళ్లండి

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు మ్యూజీషియన్ నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.సుధ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.సికింద్రాబాద్లోని ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంగీతంలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించారు.
Comments
Loading comments...
