Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్యుతాపురంలో ఓవర్‌లోడ్‌ టిప్పర్‌కు రూ.20 వేల జరిమానా

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 11:34 AM అనకాపల్లి General
అచ్యుతాపురంలో ఓవర్‌లోడ్‌ టిప్పర్‌కు రూ.20 వేల జరిమానా - Udayam
అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌ పరిధిలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ను పోలీసులు అడ్డుకుని రూ.20 వేల జరిమానా విధించారు. వెదురువాడ సమీపంలో శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తుండగా, పరిమితికి మించి సుమారు 25 టన్నుల అదనపు లోడుతో టిప్పర్‌ వెళ్తున్నట్లు గుర్తించారు. ఎస్‌ఈజెడ్‌ పరిధిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో భారీ వాహనాలపై తనిఖీలు చేపట్టినట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.

Comments

G
Loading comments...