వార్తలకు తిరిగి వెళ్లండి

భూవివాదాలకు పరిష్కారం చూపే దిశగా జిల్లాలో తొలివిడతగా 70 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వేకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా శుక్రవారంతో అన్ని గ్రామాల్లో గ్రామసభలు పూర్తయ్యాయి.
రోవర్ సాంకేతికతతో భూముల హద్దులు, రైతుల వారీగా వివరాలను గుర్తిస్తున్నామని అధికారులు తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం భూధార్ నంబర్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
