వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ద్వారకా పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్యం జంక్షన్ నుంచి అక్కయ్యపాలెం వెళ్తున్న ద్విచక్రవాహనం గురుద్వార్ జంక్షన్ వద్ద వ్యక్తిని ఢీకొట్టింది.
ప్రమాదం తర్వాత వెళ్తున్న ద్విచక్రవాహనదారుడిని స్థానికులు పట్టుకొని 112కు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని KGHకు తరలించారు.
Comments
Loading comments...

