వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ మండలం పోతుగల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఛైర్మన్ తలారి రాణి ప్రారంభించారు.
రైతులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

