వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆటో కార్మికులతో కలిసి బంద్ పోస్టర్ను ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసిందని ఆరోపించారు.
ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

