వార్తలకు తిరిగి వెళ్లండి

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఆరేళ్ల బాలికపై మేనమామ శశిధర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాఖీ పండుగకు అమ్మమ్మ ఇంట్లో ఉన్న బాలికపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు ఈ అరాచకానికి ఒడిగట్టాడు.
ఐదు రోజులుగా మూత్రం ఆగిపోయి కడుపు ఉబ్బడంతో తల్లి ఆసుపత్రికి తరలించగా వైద్యులు నిర్ధారించారు.
Comments
Loading comments...

