Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్డీవో కార్యాలయంలో గణేష్ నిమజ్జనం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 19, 2026 4:53 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ సముదాయంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహ నిమజ్జన శోభాయాత్రను బీద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆర్డీవో దేవిదాస్, నిర్మల్ అర్బన్, రూరల్ తహల్దారులు రాజు, ప్రభాకర్ లు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఇందులో డిప్యూటీ తహసిల్దార్ శేఖర్, పుష్ప, ఆర్ఐలు వెంకటరమణ, మొయినోద్దీన్, విజయ్ కుమార్, జిపివో లు సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...