వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి యువతకు ఆదర్శమని , వారిని ఆదర్శంగా తీసుకోని యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
ఆదివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి దివంగత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఆదివారం విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టంగుటూరి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
Comments
Loading comments...

