Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో ఆటోమొబైల్ విక్రయాల జోరు

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 8:22 AM జాతీయంవాణిజ్యం
ఆగస్టులో ఆటోమొబైల్ విక్రయాల జోరు  - Udayam
దేశీయ ఆటోమొబైల్‌ రంగం ఆగస్టులో రికార్డు స్థాయి విక్రయాలతో అదరగొట్టిందని సియామ్‌ వెల్లడించింది. ప్యాసింజర్‌ వాహనాల డిస్పాచ్‌లు వార్షిక ప్రాతిపదికన 36.5 శాతం పెరిగి 4,39,309 యూనిట్లకు చేరినట్లు తెలిపింది. గ్రామీణ మార్కెట్లు పుంజుకోవడం, సానుకూల వాతావరణంతో ద్విచక్ర, త్రీ-వీలర్ల విక్రయాలు కూడా భారీగా వృద్ధి చెందాయని, పండుగ సీజన్‌లో డిమాండ్ మరింత పెరుగుతుందని సియామ్‌ పేర్కొంది.

Comments

G
Loading comments...