వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 24 న ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం కురుపాంలో నిర్వహించనున్న ర్యాలీని జయప్రదం చేయాలని SFI జిల్లా కార్యదర్శి బిడ్డిక అనిల్ పిలుపునిచ్చారు.
ఈ మేరకు గురువారం కురుపాం బస్ కాంప్లెక్స్లో ర్యాలీ కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆదివాసిల సమస్యల పరిష్కారం కోసం జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

