వార్తలకు తిరిగి వెళ్లండి

వరికి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలపై 75 శాతం వరకు సబ్సిడీ ఇవ్వాలని ఎల్నినో కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, కూరగాయలు, పశుగ్రాస పంటల సాగును ప్రోత్సహించాలని సూచించింది.
ఈ పంటలకు బీమా కల్పించి ప్రీమియంలో 75 శాతం ప్రభుత్వమే భరించాలని, 32 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
Comments
Loading comments...
