వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా రేగిడి MRO కార్యాలయం వద్ద శనివారం VRO లు 4వ రోజు నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ మాదిరిగా ఏపీ లో కూడా VRA లకు పే స్కేలు వర్తింపజేయాలని VRA ల JAC సంఘం నాయకులు జగన్, రాజు, సత్యనారాయణ డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో పే స్కేలు వర్తింపజేశారని, మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం లేదో అర్ధం కావడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

