Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో 33 స్మార్ట్ కిచెన్లు

Follow Udayam Digital on Google
కడపలో 33 స్మార్ట్ కిచెన్లు - Udayam Digital

Photo Gallery

కడపలో 33 స్మార్ట్ కిచెన్లు - gallery image 1
కడపలో 33 స్మార్ట్ కిచెన్లు - gallery image 2
కడపలో 33 స్మార్ట్ కిచెన్లు - gallery image 3
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద కడప జిల్లాలో ₹29.70 కోట్లతో 33 స్మార్ట్ కిచెన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా 1,778 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు భోజనం అందించనున్నారు. ఆగస్టు రెండో వారంలో ప్రారంభం కానున్న ఈ కిచెన్లలో ఆవిరి వంట, సోలార్ విద్యుత్‌, ఆర్‌వో ప్లాంట్లు వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి.

Comments

G
Loading comments...