వార్తలకు తిరిగి వెళ్లండి

జూలైలో తిరుమల శ్రీవారిని 24.52 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.140.28 కోట్లకు చేరిందని టీటీడీ తెలిపింది. ఇది ఆల్టైమ్ నెలవారీ రికార్డుకు కేవలం రూ.6 లక్షలు తక్కువ.
అదే నెలలో 10.58 లక్షల మంది తలనీలాలు సమర్పించగా, లడ్డూల విక్రయాలు భారీగా నమోదయ్యాయి. భక్తుల రద్దీతో టీటీడీ ఆదాయం మరింత పెరిగింది.
Comments
Loading comments...
