వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్ల అక్రమాలు తనిఖీల్లో వెలుగుచూశాయి. ఇప్పటివరకు రూ.140.4 కోట్ల విలువైన ధాన్యం గల్లంతైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో పలువురు మిల్లర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. నిఘా లోపాలపై ఆరోపణలు వెల్లువెత్తగా, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...
