Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10న జైల్‌భరోను జయప్రదం చేయండి

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 08, 2026 1:31 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
10న జైల్‌భరోను జయప్రదం చేయండి - Udayam
చిత్తూరు జిల్లాలో ఈ నెల 10న జరిగే జైల్‌భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సీఐటీయూ కార్యాలయంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా, ఏఐటీయూసీ నాయకులు ఎస్. నాగరాజు, వాడ గంగరాజు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...