Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

200 ఏళ్ల పురాతన కోట రూ.400 కోట్లకు జుకర్ బర్గ్ వసం

Follow Udayam on Google
vihar Sep 01, 2026 6:48 PM జాతీయంGeneral
200 ఏళ్ల పురాతన కోట రూ.400 కోట్లకు జుకర్ బర్గ్ వసం - Udayam
మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌, భార్య ప్రిసిల్లా చాన్‌ ఐర్లాండ్‌లోని 440 ఎకరాల స్ట్రాన్‌కల్లీ క్యాజిల్‌ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు. 1830లో నిర్మించిన ఈ చారిత్రాత్మక భవనం విలువ 20-30 మిలియన్‌ యూరోలుగా అంచనా. దీని డైనింగ్‌ రూమ్‌ నుంచి కిచెన్‌కు నడిచేందుకు నాలుగున్నర నిమిషాలు పడుతుందట.

Comments

G
Loading comments...