వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్పల్లి మండలం సుద్దులం ZPHS ఉన్నత పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పూర్వ విద్యార్థి పడమటి సుమన్ (రక్షణ రావు) రూ.50,000 విరాళంగా ఆదివారం అందించారు.
పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి అందించిన ఈ విలువైన సహకారాన్ని పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు అభినందిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

