Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతులతో ఏకాంత వీడియోలే ప్రాణం తీశాయి

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 1:58 PM కాకినాడGeneral
యువతులతో ఏకాంత వీడియోలే ప్రాణం తీశాయి - Udayam
కాకినాడలో గిరిధర్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. యువతులతో ఏకాంతంగా ఉన్న వీడియోలను స్నేహితులకు చూపించడంతో వాటిని తమకు ఇవ్వాలని వివేక్‌, రామకృష్ణ కోరారు. ఈ విషయంలో ఘర్షణ జరగడంతో ఇద్దరూ కలిసి కత్తితో దాడి చేసి గిరిధర్‌ను హత్య చేసినట్లు ఏఎస్పీ మహంతి కిశోర్‌ కుమార్‌ తెలిపారు. ఇద్దరినీ అరెస్టు చేసి నాలుగు సెల్‌ఫోన్లు, కత్తి, పెన్‌డ్రైవ్‌ స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...