వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆమె కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

