Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కాచెల్లెళ్లుగా తేలిన దత్తత స్నేహితులు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 3:26 PM జాతీయంGeneral
అక్కాచెల్లెళ్లుగా తేలిన దత్తత స్నేహితులు - Udayam
భారత్‌లో పుట్టి వేర్వేరు కుటుంబాలకు దత్తత వెళ్లిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు.. దశాబ్దాల తర్వాత డీఎన్‌ఏ పరీక్షలో నిజమైన అక్కాచెల్లెళ్లుగా తేలారు. నెదర్లాండ్స్‌లో పెరిగిన వీరు ఒకే పోలికలతో ఉండటంతో సరదాగా సిస్టర్స్ అని పిలుచుకునేవారు. తాజాగా ఈ నిజం వెలుగులోకి రావడంతో అంతా విస్మయానికి గురయ్యారు.

Comments

G
Loading comments...