Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలిఫెంట్ జోన్ పరిశీలించిన ఎమ్మెల్సీ నాగబాబు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 3:31 PM విజయనగరంGeneral
ఎలిఫెంట్ జోన్ పరిశీలించిన ఎమ్మెల్సీ నాగబాబు - Udayam
శాసనమండలి సభ్యులు , జనసేన పార్టీ నాయకులు కొణిదెల నాగబాబు ఆదివారం సీతానగరం మండలం గుచ్చిమి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్‌ జోన్‌ను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణపై తనకు ఉన్న ఆసక్తితో పవన్‌ కళ్యాణ్‌ తనకు ఆ బాధ్యతలు అప్పగించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29 శాతం పచ్చదనం ఉందని 2047 నాటికి 50 శాతానికి పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...