వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు.
2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఈ ఏడాది 10, 060కు పైగా ప్రభుత్వ పోస్టుల భర్తీకి నిర్ణయించామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
Comments
Loading comments...

