వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ కొహాట్ జిల్లాలో శుక్రవారం నమాజ్ సమయంలో మసీదు సమీపంలో ఆత్మాహుతి పేలుడు జరిగింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు పోలీసు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పేలుడు ఓల్డ్ పోలీస్ లైన్స్ సమీపంలో చోటుచేసుకుంది. పేలుడు ధాటికి మసీదు, సమీప భవనాలు దెబ్బతిన్నాయి.
Comments
Loading comments...

