వార్తలకు తిరిగి వెళ్లండి
ఫోరెన్సిక్ ఆడిట్లో 13 వేల అనుమానాస్పద లావాదేవీలతో 23 లక్షల ఎకరాలు ప్రభావితమయ్యాయని ప్రభుత్వం చెబుతోందని ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు.
SITకి బదులుగా SET ఏర్పాటు చేయడంపై మహేశ్వర్రెడ్డి విమర్శలు చేశారు. ధరణి వ్యవహారంలో ప్రభుత్వం వెల్లడిస్తున్న వివరాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

