వార్తలకు తిరిగి వెళ్లండి
షాద్నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని వర్ణిక (9) మెట్లపై నుంచి జారిపడి తలకు గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

