వార్తలకు తిరిగి వెళ్లండి

సోనాల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పుస్తక పఠన కేంద్రం, పోస్టాఫీసు భవనాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు లైబ్రరీ ఉపయోగపడుతుందన్నారు. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులు పుస్తక పఠనంతో జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

