వార్తలకు తిరిగి వెళ్లండి

కాప్రా సర్కిల్ ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని టీజీఐఐసీ కాలనీలో యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ గణనాథుడిని ప్రతిష్ఠించారు. సోమవారం రాత్రి మహిళలు గణనాథుడికి మహా హారతి ఇచ్చారు.
యూత్ అసోసియేషన్ ఛైర్మన్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

