వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలో ఉద్యోగాలు, వీసాల పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో యూట్యూబర్ జాగర్లమూడి రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
విచారణలో తనకు ఏమీ తెలియదని, వ్యాపార లావాదేవీలన్నీ తన భర్తే చూసుకుంటానని ఆమె చెప్పడంతో, ఈ నెల 16న మరోసారి రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Comments
Loading comments...

