వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఆదిలాబాద్ రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
గతేడాది సైతం పంట నష్టాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పంట బీమా అవసరమని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

